ప్రాచీన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతావనిని దర్శించడానికి విదేశీయులు ఉవ్విళ్లూరుతున్నారు. హిమాలయ పర్వతాల హిమ సొగసులు, వావ్.. అనిపించే తాజ్మహల్ వెన్నెల వెలుగులు, మైమరపించే రాజస్థానీ కోటలు, అభయహస్తం అందించే తిరుమల శ్రీనివాసుడు, చూపు తిప్పుకోనివ్వని అరకు లోయ హోయలు.. ఇలా ఒకటేమిటి మన దేశంలో లెక్కకు మిక్కిలి పర్యాటక ప్రదేశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు వివిధ సౌకర్యాలు కల్పించడానికి నిష్ణాతులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఈ అవసరాలను తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఐఐటీటీఎంను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. వివరాలు.. Tourisam .. better opportunites for bright career
No comments:
Post a Comment