హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కాలేజీలకు అనుమతుల(రెన్యువల్స్) జారీలో జరుగుతున్న జాప్యం డైట్సెట్ అభ్యర్థులకు శాపంగా మారుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతుండటంపై లక్షలాది మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూలైలోనే డీఎడ్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంతవరకు కనీసం కౌన్సెలింగ్కు కూడా మోక్షం కలగలేదు. దీంతో 2.5 లక్షల మందికి పైగా అభ్యర్థులకు ఆందోళన చెందుతున్నారు.
No comments:
Post a Comment