![]() 20 లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు ‘రాష్ట్ర విభజన’ పరిణామాలతో పట్టించుకోని ప్రభుత్వం ఏపీపీఎస్సీ కోరినా స్పష్టత ఇవ్వని వైనం పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల్లో అయోమయం వేలు వెచ్చించి శిక్షణ పొందినా ఫలితం లేక ఆవేదన హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయిలో ఫుల్స్టాప్ పడింది. 63,518 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించినా ఫలితం లేకుండా పోయింది. నోటిఫికేషన్ల జారీకి సాంకేతికంగా అడ్డంకులు లేకపోయినా.. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో నెలకొన్న గందరగోళంతో ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్లను జారీ చేయాలా? వద్దా? అని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసి రెండు నెలలు గడిచినా ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ సీఆర్ బిశ్వాల్ రెండురోజుల కిందట ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలిశారు. అయినా నోటిఫికేషన్ల జారీ అంశంపై స్పష్టత రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెన్ కోటా భర్తీ విషయంలో అపోహలు వస్తాయనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్ల జారీని పక ్కనబెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నా.. |
Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Wednesday, 23 October 2013
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఫుల్స్టాప్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment